Friday, April 26, 2024
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాగడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి

కౌతాళం ఆంధ్రన్యూస్ అక్టోబర్ 28 కౌతాళం మండల పరిధిలో వల్లూరు గ్రామములో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మన ప్రియతమనాయకులు మంత్రాలయంఎమ్మెల్యేవై.బాలనాగిరెడ్డి గడపగడపకు వెళ్లి కుటుంబం లో గల ప్రతీ ఒక్కసభ్యులనుఆప్యాయంగా పలకరించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డినాయకత్వంలో మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ఆయాకుటుంబాలకు పొందిన ప్రయోజనాన్ని తెలియ చేయడంతో పాటు వారు పొందుతున్న పథకాల వివరాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయానా సంతకం చేసిన కరపత్రాన్ని, ప్రభుత్వం 3ఏళ్ల పాలనా కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరాలతో కూడిన బుక్ లెట్ ను స్వయానా మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆయన చేతులు మీదుగా వారికి అందచేస్తూ, వారికి అర్హత ఉండి ఇంకేమైనా సంక్షేమ పథకాలు అందటం లేదా అని అడిగి తెలుసుకుని వాటిపరిష్కారం కొరకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ అక్కడికక్కడే సమస్య పరిష్కారమయ్యే దిశగాఆలోచిస్తూదిశానిర్థేశాలతోకార్యక్రమాన్నికొనసాగిస్తున్నారు.ప్రజాముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎన్నికల్లో మరోసారి మీరంతా మనస్ఫూర్తిగా దీవించాలని కోరుతూ…కార్యక్రమాన్నికొసాగిస్తున్నారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ,జడ్పిటిసి,ఎంపిటిసిలు,సర్పంచు,కార్యకర్తలు,సచివాలయం సిబ్బంది,వలంటీర్ల పాల్గొన్నారు…

కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments