కౌతాళం ఆంధ్ర న్యూస్ అక్టోబర్ 27 కౌతాళం మండలం పరిధిలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామి దేవస్థానానికి కర్ణాటక రాష్ట్ర బళ్లారి వస్తువులైన ఆలయ జీర్ణోద్ధరణ కొరకు బళ్లారి వాస్తవ్యులైన కె. వీరేశ్ బాబు & ఫామిలీ వారు Rs.60,000/- విరాళంగా చెల్లించియున్నారు. ఈ విరాళను జీర్ణోద్ధరణ కు కొరకు చెల్లించారని దాతలు తెలిపారు. అనంతరం దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ ను అందించి పూలమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో శివపుత్ర స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823