కౌతాళం, అక్టోబర్11 (ఆంధ్ర న్యూస్)ప్రముఖపుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధిలో మంగళవారం రోజున ఆలయ ఈవో వాణి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో నగదు 47,62,865 సిల్వర్ ఐదు కేజీల 800 గ్రాములు, బంగారం 7 గ్రామాల 500 మిల్లీగ్రాములు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్మాణాధికారి వాణి, మరియు జిల్లా సహా కమిషనర్ జూనియర్ అసిస్టెంట్ వారు దేవస్థాన సిబ్బంది మరియు సేవకులు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823