(ఆంధ్ర న్యూస్)
కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో కౌతాళ మండలం కౌతాళం మండల పరిధిలో తోవి గ్రామంలో శనివారం రోజున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టినారు దాదాపు 350 మొక్కలను నాటడం జరిగింది. చెట్టును నాటడం వలన సకాలంలో వర్షాలు కురుస్తాయి అదేవిధంగా మనం పిలుచుకునే గాలి చెట్టు నుండి వస్తుంది చెట్టు ఆక్సిజన్ వదిలి కార్బన్డయాక్సైడ్ ను తీసుకుంటాయి ఒక్క విధంగా చెప్పాలంటే చెట్టు లేనిదే మానవజాతికి మెతీకే లేదు కావున ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలి అని ఉద్దేశాలతో శనివారం రోజున నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహ. మేటి అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
కౌతాళ మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823