కౌతాళం గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన కొత్త భవన నిర్మాణ పనులు.

0
152

కౌతాళం నవంబర్ 30 ఆంధ్ర న్యూస కౌతాళం గ్రామంలో వైఎస్సార్ నగర్ సర్వే నంబర్ – 249B/ 3A ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన స్థలంలో సచివాలయం – 1 మరియు రైతు భరోసా కేంద్రం -1 క్రొత్త భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే బాలనాగరెడ్డి , సహకారంతో ప్రహల్లాద ఆచారి మరియు సర్పంచ్ పాల్ దినకర్ పనులను జెసిబి సహాయంతో కొత్త భవనాలు నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్య క్రమంలో ఉప సర్పంచ్ సక్కారి తిక్కయా, బుజ్జీ స్వామి, వడ్డే రామన్న, అవతారం, సమధ్,రామ కృష్ణ, బాషా, మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here