హెచ్ మురళి లో అనారోగ్యంతో రైతు కూలీ కృష్ణ మృతి.ఆ కుటుంబానికి సాయాన్ని అందించింది మంత్రాలయం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాబురావు తమ నాయకులు.

0
123

(ఆంధ్రన్యూస్)

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం హెచ్ మురళి గ్రామానికి చెందిన కృష్ణ రైతు కూలీ మరణించారు. ఈ విషయాన్ని ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కలిసి మంత్రాలయం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాబురావు కు ఫోన్ చేసి కృష్ణ యొక్క పరిస్థితిని వివరించారు.
కృష్ణ పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆ కుటుంబానికి పెద్దది దిక్కు కృష్ణ అయితే ఆయనకి నలుగురు సంతానముగా ఆ యొక్క కుటుంబ పరిస్థితులు చాలా కష్ట పరిస్థితుల్లో ఉందని ఫోన్ ద్వారా తెలపడంతో.వెంటనే మంత్రాలయం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాబురావు తమ అభిమానులతో ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన తెలపడంతో తమ నాయకుడు చెప్పిన విధంగానే క్రిష్టి కుటుంబానికి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకేష్ కార్తీక్ ఆరోనా కలిసి 5000 రూపాయలు ఆ అందజేశారు. ఈ విషయాన్ని మా ఆంధ్రన్యూస్ ప్రతినిధి బి అబ్రహం ఫోన్ ద్వారా బాబురావు వివరణ కోరగా ఆయన ఇలా వివరించారు.మంత్రాలయం నియోజకవర్గంలో కాకుండా దేశవ్యాప్తంగా పేద ప్రజల కోసమే మా కాంగ్రెస్ పార్టీ సహాయ సహకారాలు ఉంటాయని,పార్టీ నాయకులు కోసమే కాకుండా ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ ఆదుకోవడంలో ముందుంటుందని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here