శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి రాజగోపురం మరియు గో సంరక్షణ కొరుకు విరాళం అందజేత.

0
168

కౌతాళం అక్టోబర్16 (ఆంధ్ర న్యూస్) కౌతాళం మండల పరిధిలో ఉరుకుంద గ్రామం వెలిసిన లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం నకు తిరుపతి వాస్తవ్యులైన న్ విజయ్ కుమార్ & మ్ జె రాఘ ప్రియ వార్లు రాజగోపురం నిర్మాణం కొరకు Rs.45,000/- మరియు గో సంరక్షణ కొరకు Rs.10,116/- విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం మరియు ఆశీర్వాదాలు కల్పించి, స్వామివారి శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, బాండు ను అందించి పూలమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో శివన్న స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here