కౌతాళం డిసెంబర్ 08 ఆంధ్రన్యూస్ కర్నూలు జిల్లాలోనీ పవిత్ర పుణ్యక్షేత్రములో ఒకటిగా నిలిచిన కౌతాళం మండలం ఊరుకుందలో గ్రామములో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు దొడ్డిమేకల వాస్తవ్యులు హోంగార్డ్ పి గోపాల్ మరియు కుటుంబ సభ్యులు వారు .50,016/-రూపాయలు విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ ను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823