Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాశ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి వారికి భక్తులు సమర్పించుకున్న నిత్యవసరాలు సరుకులు పై వేలంపాట వేశారు...

శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి వారికి భక్తులు సమర్పించుకున్న నిత్యవసరాలు సరుకులు పై వేలంపాట వేశారు – శ్రీమతి కె.వాణి మరియు పి.సీ రాంప్రసాద్.

(కర్నూలు ఆంధ్రన్యూస్) కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కౌతాళ మండలం ఉరుకుంద గ్రామం ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థాన కార్యాలయం నందు డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి శ్రీమతి కె.వాణి వారి ఆధ్వర్యంలో, గ్రేడ్-1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పి.సీ రాంప్రసాద్ ఆదోని వారి పర్యవేక్షణలో ఈరోజు జరిగిన ఆన్లైన్ టెండర్లు మరియు సీల్డ్ టెండర్ నందు వచ్చిన వివరములు..
*ఆన్లైన్ నందు ఎవరు టెండర్ వేసియుండలేదు*
అగరబత్తి టెండర్ నకు ఎవరు కూడా టెండర్ వేసుకొనియుండలేదు.
సిల్డ్ టెండర్ నందు ఆరు కిరాణా సరుకులకు గాను విశ్వగంగా అసోసియేట్స్, ఆదోని వారు రెండింటికి 1.బెల్లం ఒక కేజీ రూ.23/-లకు గాను
2.కందిబ్యాళ్ళు ఒక కేజీ రూ.52.20/-లకు గాను హెచ్చుపాటదారునిగా నిలిచియున్నారు.
గంగులి రామిరెడ్డి, ఉరుకుంద వారు మిగిలిన నాలుగు కిరాణా సామాగ్రికి 1.కలగలపు బియ్యం ఒక కేజీ రూ.20/-లకు గాను
2.బియ్యం ఒక కేజీ రూ.28/-లకు గాను
3.శనగబ్యాళ్ళు ఒక కేజీ రూ.41/-లకు గాను
4.రవ్వ ఒక కేజీ రూ.25/-లకు గాను హెచ్చు పాటదారునిగా నిలిచియున్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన పర్యవేక్షకులు, సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొనియున్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments