కౌతాళం నవంబర్ 14 ఆంధ్ర న్యూస్ కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒకటిగా నిలిచిన కౌతాళం మండలం ఉరుకుంద లో వెలసిన శ్రీ లక్ష్మినరసింహ ఈరన్న స్వామి దేవస్థాన శాశ్వత అన్నదానం కొరకు అమరై ( జోగులాంబ గద్వాల్ జిల్లా) వాస్తవ్యులైన భవాని శంకర్ .50,116/- రూపాయలు విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ ను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ కె వెంకటేశ్వర్లు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823
శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి శాశ్వత అన్నదాన కొరకు విరాళం.
RELATED ARTICLES