ఆంధ్రన్యూస్ : ఏలేశ్వరం. విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉన్న అంతర్గత మరమ్మత్తులు నిమిత్తం విద్యుత్తును శుక్రవారంఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ను సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ కే రత్నాలరావు తెలిపారు. విద్యుత్తును సరఫరా నిలిపివే గ్రామాలు లింగంపర్తి, భద్రవరం, తూర్పు లక్ష్మీపురం, తిరుమలి, అప్పన పాలెం, కిమ్మూరు మొదలగు గ్రామాలు గ్రామాలు నిలిపివేస్తున్నామని ప్రజల గ్రహించి సహకరించవలసిందిగా కోరుతున్నామన్నారు.
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
RELATED ARTICLES