ఏలేశ్వరం: మండలంలో ఇసుక తరలించేందుకు ఎటువంటి అనుమతులు లేవని ఏలేశ్వరం ఎస్ఐ సిహెచ్ విద్యాసాగర్ అన్నారు. మండలంలోని ఎర్రవరం సమీపంలో ఆర్ అండ్ బి రహదారిపై ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలేరు కాలవ నుండి ఇసుక తరలిస్తే కట్టిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తీసుకు తరలిస్తున్న ట్రాక్టర్ సీట్ చేసి డ్రైవర్ పై కేసు నమోదు చేశామని తెలిపారు.