Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeUncategorizedఆకట్టుకున్న మాక్ పార్లమెంట్, ఘనంగా సాంఘిక శాస్త్ర దినోత్సవం  

ఆకట్టుకున్న మాక్ పార్లమెంట్, ఘనంగా సాంఘిక శాస్త్ర దినోత్సవం  

ఆంధ్రన్యూస్ :బుచ్చయ్యపేట,మండలంలోని దిబ్బిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సాంఘిక శాస్త్రోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఉపాధ్యాయులు డివిజె అప్పారావు, ఒమ్మి అప్పారావు ల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు సత్యారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ ఆకట్టుకున్నారు. ఎంపీలు,కేంద్ర మంత్రుల పాత్రధారణలో పలు అంశాలపై చర్చలు,సంభాషణలతో ఆలోచింపజేశారు.ప్రజా సమస్యలపై ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సభాపతి సందర్భంగా మంత్రులు సమాధానం చెప్పారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యారావు మాట్లాడుతూ చట్టసభలు,రాజకీయాల పట్ల అవగాహన,రాజ్యాంగ హక్కులు,విశిష్టత దశ నుండి తెలియజేయాలన్న లక్ష్యంతో మాక్ పార్లమెంట్‌గా మారింది.గాంధీజీ,నెహ్రు,భగత్ సింగ్,ఝాన్సీ లక్ష్మిభాయి ఇలా 23 మంది స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో విద్యార్థులు అలరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,తల్లిదండ్రులు,పాఠశాల సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments