కౌతాళం డిసెంబర్ 07 ఆంధ్రన్యూస్ కౌతాళం మండల పరిధిలో ఉరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ మారికంభా దేవి ఆశిస్తూ లు ప్రజలు అందరికి ఉండాలని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ యువనేత పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు వారు కౌతాళం మండలం లోని ఉరుకుందు గ్రామంలో జరిగిన శ్రీ మారికంభా దేవి దేవర మహోత్సవం లో పాల్గొని మోకులు తీర్చుకున్నారు అమ్మ వారిని దర్శించుకొని,గ్రామ ప్రజలు మంచి ఆరోగ్య అయుషులతో ఉండాలని గ్రామ దేవతకు పూజ నిర్వహించారు. మంత్రాలయం తెదేపా సీనియర్ నాయకులు చూడి ఉలిగాయ్య కు ఆ గ్రామ టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికి శాలువా పూలమాల తో సన్మానించారు అనంతరం కార్యకర్తలు డ్రమ్స్ తో ఊరేగింపు తో పూల వర్షం కురిపింgచారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్,బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు,యన్ బి కె ఫ్యాన్ నరసింహులు,దుద్ది ఉసేని,ఒబుళపురం నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823