కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల లోమన పశ్చిమ రాయలసీమ పట్టా బాద్రుల తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న భూమి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కౌతాళం మండలము
నందు ఉన్న పట్టా భద్రులను, సచివాలయం ఉద్యోగులను, పాఠశాల ఉద్యోగులను మంత్రాలయం తెదేపా సీనియర్ యకులు ఉలిగయ్య ఆధ్వర్యములో సురేష్ నాయుడు, వెంకట పతి రాజు అధ్యక్షతన అన్ని గ్రామలకు వెళ్లి అందరిని అభ్యర్ధి తనయులు సాయి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు వెంకటపతి రాజు తోవి యువ నాయకుడు విజయ్ ముస్లిం మైనార్టీ కార్యదర్శి రహిమన్ కృష్ణ లింగేష్ తెలుగు యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.