మెట్టజ్యోతి ప్రతినిధి తాంగుల నీలకంఠం 27/12/22 అనంతగిరి మండలం అరకువెళ్లి మండలం కాఫీ రైతుల సమావేశం ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా కాపీరైదు సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్న బాబు పాల్గొన్నారు ఈ సందర్భంలో మాట్లాడుతూ ఐటిడిఏ పరిధిలో రైతుల బకాయి డబ్బులు 60 కోట్లు డబ్బులు తక్షణమే కాపీ రైతులకు డబ్బులు ఖాతాలకు జమ చేయాలి అలాగే కాపీ రైతుల సంఘం మండల కన్వీనర్ సివేరి కొండలరావు మాట్లాడుతూ పండు కాపీని కిలో 100 రూపాయలు చేయాలని చెర్రీ కాపీని 250 రూపాయలు చేయాలని ప్రెస్ మీట్ కాపీ 500 రూపాయలు కొన్నాలని మంచి మిరియాలు కిలో వెయ్యి రూపాయలు కొనాలని డిమాండ్ చేయడం కాఫీరైతులకు ఐటీడీఏ ఆర్జెనిక్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని కాలిపోయిన తోటకు ఇన్సూరెన్స్ సదుపాయం కలపాలి కల్పించాలని ప్రతి కాపీ రైతుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రతి కాపీ రైతుకు నిచ్చినాలు ఇవ్వాలని బేబీ మిషిన్లు ఇవ్వాలని తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్ జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు రాము సన్యాసిరావు నాగేశ్వరరావు అప్పారావు సత్యం సుబ్బారావు చంటి రమేష్ బుంజి బాబు సాంబ లక్ష్మణ్ మూర్తిరు పాల్గొన్నారు