కౌతాళం నవంబర్12 ఆంధ్ర న్యూస్ కౌతాళం మండల పరిధిలో ఉరుకుంద గ్రామములో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన శాశ్వత అన్నదానం కొరకు గుడికల్లు వాస్తవ్యులైన ఆడికి శివప్రసాద్ రూ .24,000/- విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ ను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పూజన్న స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
కౌతాళ మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823
శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి శాశ్వత అన్నదానం కొరకు విరాళం అందజేత.
RELATED ARTICLES