కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల రాష్ట్ర తెలుగుదేశం పార్టీ, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబునాయుడు అదేశాల మేరకు ఈరోజు ఏదైతే ప్రభుత్వము ప్రతిపక్ష పార్టీ,ప్రజల మరియు పాత్రికేయుల గొంతును నోక్కలని చూస్తున్నారా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వము అవలంభిస్తున్న అరాచక,మాఫియాలు,భూకబ్జాలు,ప్రజలను మభ్య పేట్టి,ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలను సైతం లెక్కచేయకుండా దాచుకో దోచుకో మీ ప్రభుత్వ తీరు,రైతున్నల కష్టాలు,కుంటుబడిన అభివృద్ది,బడుగు బలహీనవర్గాలకు సంక్రాంతికానుకా,రంజాన్ తోఫా,క్రిస్మస్ తోఫా ఇవన్ని తీసి నువ్వు రక్షస అనందం పొందాలని చూస్తున్నావా జగన్ రెడ్డి,ప్రజలను మోసం చేసిన నువ్వు ఈ సంక్రాంతి భోగి మంటల సాక్షిగా నువ్వు అమలు చేస్తున్న జీవోలు గురించి హైకోర్టు ఎన్ని సార్లు చెంపదెబ్బ కొట్టిన సిగ్గులేని సీఎం గా ఉంటూన్నావు నీ జీవోలు అన్ని భోగి మంటల్లో కలుస్తాయనీ అంబేద్కర్ కూడలి వద్ద మంటల్లో తగలబెట్టారు ఉలిగాయ్య.ఈ కార్యక్రమములో సిద్ధప్పహాల్వి,రామలింగన్న,చిన్న నీలకంఠరెడ్డి, నరసింహ స్వామి మూర్తి,కురువావీరేశ,ఈరన్న, మారెప్ప,లక్కే గోవిందు, సిద్ధయ్య, ముకాన్న,రంగస్వామి,అమరేశ్,చంద్రన్న, నాగిరెడ్డి, కరువనాగేష్, నభి సబ్, తోవి శంకర్,తిక్కాయ్య , రసూల్,రరవి మల్లప్ప, సురేష్ చూడి, ఎలీషా అన్న,నాగరాజ్, పూజారిచూడి,మహదేవా , నరసప్పా, శ్రీరామ , అల్లయ్య సునీల్ మరియు మండల పరిధిలోని నాయకులు,కార్యకర్తలు తెలుగు యువత , సురేష్ నాయుడు యువసేన పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.