కౌతాళం ఆంధ్ర న్యూస్ నవంబర్ 06 కౌతాళం మండల పరిధిలో ప్రముఖ పుణ్య క్షేత్రం అయినా ఉరుకుంద శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు మాన్వి వాస్తవ్యులైన ఈ నిర్మల & ఈ బసవ ప్రకాష్ శెట్టి దంపతులు Rs.1,11,000/- విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ ను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823